ఇందుకోసం ఇజ్రాయెల్ ముందు ప్రత్యేక షరతు పెట్టింది. ఐదు రోజుల కాల్పుల విరమణ తర్వాత 70 మంది బందీలను విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. అల్ కస్సామ్ బ్రిగేడ్ ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్ ముందు ఉంచింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరగనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు సాధారణంగా అనేక రకాల వాగ్దానాలు చేస్తాయి.
శ్రీజ అంటే తెలియని వారుండరు. ఈమె మొదట శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ కూతురును కని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకుంది.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూతురిగా చిన్న వయసులోనే సుహానా ఖాన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ క్రమంలో ఈ అమ్మడు చీరకట్టులో ఉన్న చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీ బీఆర్ఎస్లో విలీనం అయినట్లుగా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో అన్ని జిల్లా కోఆర్డినే
బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ సోమవారం భారత సంతతికి చెందిన హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ను తొలగించారు. ప్రధాని కార్యాలయం నుంచి ఈ సమాచారం అందింది.
నెదర్లాండ్స్ క్లైమేట్ ర్యాలీలో పాల్గొన్న ప్రముఖ స్వీడిష్ కార్యకర్త గ్రెటా థన్బెర్గ్ ప్రసంగిస్తుండగా.. మరో కార్యకర్త మైక్ లాక్కొని ఇక్కడ వాతావరణంపై మాత్రమే చర్చ ఉంటుందని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల నవంబర్ 30న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రనేతలంతా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు.