ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2పై బాంబులు వేస్తామని బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. అలా చేయకుండా ఉండాలంటే ప్రతి ఫలంగా బిట్కాయిన్ రూపంలో ఒక మిలియన్ యుఎస్ డాలర్లు డిమాండ్ చేశారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణవనం మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో స్కూల్ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరకాశీ సొరంగం ప్రమాదం జరిగి నేటికి 13 రోజులు. ఇప్పటి వరకు సొరంగం నుంచి కార్మికులు బయటకు రాలేకపోయారు. రెస్క్యూ టీమ్ వేగంగా రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమై ఉంది.
వరంగల్ జిల్లాలో కాలిపోతున్న కారు ఇంజిన్లో భారీ కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. కారులో మంటలు చెలరేగడంతో పోలీసులు మంటలను ఆర్పేందుకు వచ్చి ఇంజిన్లో కరెన్సీ కట్టలను చూసి షాక్కు గురయ్యారు.
చైనాలోని చిన్నారుల్లో విస్తరిస్తున్న మిస్టరీ వ్యాధిపై భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ కన్నేసి ఉంచింది. చైనాలో పెరుగుతున్న ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కేసులతో పాటు, శ్వాసకోశ వ్యాధుల సమూహాల నుండి భారతదేశానికి ముప్పు తక్కువగా ఉందని కేంద్ర ఆరో
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్ల తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి బీరు తాగడం కలకలం రేపుతోంది.
వేసవిలో కంటే శీతాకాలంలో మన శరీరానికి తక్కువ నీరు అవసరమని తరచుగా ప్రజలు అనుకుంటారు, కానీ అది నిజం కాదు.. వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఈ సీజన్లో దాహం తక్కువగా అవుతుందని ప్రజల నమ్మకం.
Rahul Gandhi: భారత ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద షాక్ ఇచ్చింది.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్ కేసులో అతడిని ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.