తెలంగాణలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన రాజకీయ నేతలంతా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు షెడ్యూల్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారు.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నల్ లోపంతో మూడు రైళ్లు ఒకే ట్రాక్పైకి వచ్చాయి. ఒడిశాలోని సుందర్గడ్ జిల్లా రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో వందేభారత్ ఎక్స్ప్రెస్తో పాటు మరో రెండు ప్యాసింజర్ రైళ్లు పట్టాలు తప్పాయి.
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలోని విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి మంగళవారం ఒక ఉపాధ్యాయుడు గుంజీలు చేయమని బలవంతం చేయడంతో క్లాసు రూంలోనే కుప్పకూలాడు.
దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో హృదయ విదారకమైన కేసు వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.350 కోసం ఓ మైనర్ 17 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు.
మరి కాసేపు వెయిట్ చేయండి.. దేశం మొత్తం టన్నెల్లో చిక్కుకున్న 41మంది బాధితులు బయటకు రానున్నరు. ఈ విషయం మేం చెప్పడం లేదు, సొరంగం దగ్గర ఉన్న తీవ్రమైన కదలిక నుండి ఇది ఊహించబడింది. సొరంగం దగ్గర అధికారుల కదలికలు తీవ్రరూపం దాల్చాయి.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్, బాబా రామ్దేవ్ కు చెందిన పతంజలి ఇప్పుడు ఒకరితో ఒకరు ముఖాముఖిగా వచ్చారు. ఒకరోజు ముందు తప్పుదోవ పట్టించే ప్రకటనలపై రామ్దేవ్కు చెందిన పతంజలిని సుప్రీంకోర్టు మందలించింది.