విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు చేయకూడని పని చేశారు. విద్యార్థులతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆరుగురు లేడీ టీచర్లను అరెస్ట్ చేశారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) దుర్మరణం చెందారు. కారు టైరు పేలిన ఘటనలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.