ఈ రోజు(2024 July 15th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
అమెరికాలోని బర్మింగ్హామ్లోని నైట్క్లబ్లో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. నగరంలోని ఒక ఇంటి వెలుపల కాల్పులు జరిపిన సంఘటనలో ఒక చిన్న పిల్లవాడు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
జాన్వీ కపూర్ తన సొగసైన అందంతో ఫ్యాషన్ ప్రపంచంలో ఆకర్షణీయంగా మారింది. అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహంలో జాన్వీ అందాలు ఒలకబోసే వస్త్రాలలో అందరి దృష్టిని ఆకట్టుకుంది. తన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
చత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ప్రసవించిన కొద్ది రోజులకే గర్భిణి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పోలీసులు ఆమెను 3 కిలోమీటర్ల కొండపై కాలినడకన భుజాలపై మోసుకుని వాహనంలో ఆస్పత్రికి తరలించడానికి తీసుకెళ్లారు.
భారత దేశవ్యాప్తంగా దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా మన హైదరాబాద్ నుంచే మొదలుపెడుతున్నట్లు తెలిపారు. మరీ కాన్సెర్ట్ ఎప్పుడూ, టికెట్లు తదిర అంశాలు కూడా వెల్లడించారు.
బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కిషన్గంజ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. జాతీయ రహదారి 327 పై వేగంగా వచ్చిన స్కార్పియో, డంపర్ ఢీకొన్న సంఘటన జిల్లాలోని పౌఖాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇటీవలే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన చైల్డ్ అబ్యూసింగ్ అలాగే తండ్రీకూతుళ్ల బంధంపై ఓ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం సిరీయస్గా తీసుకుంది. ఫలితంగా నిందితుడిని అరెస్ట్ చేసింది. ఈ విషయం వెంటనే స్పందించినందకు మెగా హీరో సాయి ధరమ్
వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) బదిలీపై టీడీఎస్ ని 1 శాతం నుండి 0.01 శాతానికి తగ్గించాలని క్రిప్టో, వెబ్3 పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సంస్థ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.
స్పెస్ ఎక్స్ ప్రయోగించిన 20 ఉపగ్రహాలు తిరగి భూమిపై కూలిపోతాయని స్వయంగా SpaceX సంస్థం ధృవీకరించింది. ప్రయోగంలో జరగిన పొరపాట్లే ఇందుకు కారణం అని తన అధికారిక ఖాతలో రాసుకొచ్చింది.
ఉత్తర భారత ప్రజలకు, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు దక్షిణాదిలోని రెండు పెద్ద రాష్ట్రాల నుండి శుభవార్త లభించింది. త్వరలో ఈ రెండు రాష్ట్రాల నుంచి టమాటాల సరఫరా పెరిగే అవకాశం ఉంది.