BDK: అశ్వరావుపేట మండలం దురదపాడు గ్రామ శివారులో కోడిపందేలు ఆడుతున్న స్థావరంపై ఇవాళ తెల్లవారుజామున పోలీసులు మెరుపు దాడి చేశారు. రహస్య సమాచారంతో దాడులు నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు. వారి నుంచి రూ. 15,080 నగదు,
HYD: నగరంలో కల్తీ దందాను అరికట్టేందుకు సీపీ వీసీ సజ్జనార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలు, 25 మంది కానిస్టేబుళ్లతో ‘యాంటీ ఫుడ్ అడల్టేషన్ టీమ్’ను ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా 7 ప్రాంతాల్లో ని
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు తప్పిపోయినట్లు తల్లి యశోద ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సై అనిల్ కుమార్ తక్షణమే చర్యలు చేపట్టి గంటల వ్యవధిలోనే బాలుడిని గుర్తించి త
MLG: టీ20 వరల్డ్ కప్ 2026ను గెలిచిన భారత జట్టుకు రాష్ట్ర మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఈ విజయం యువతకు స్ఫూర్తినిచ్చేదిగా నిలుస్తుందని, క్రమశిక్షణ, జట్టు భావనతో ప్రపంచ స్థాయి విజయాలు సాధ్యమని నిరూపించారని పేర్కొన్
ADB: టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టుపై అద్భుత విజయం సాధించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి క్రికెట్ అభిమానులు సంబరాలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అభిమానులు టపాసులు కాల్
MDK: రేగోడ్ మండలం ఆర్.ఇటిక్యాలలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల నివాస కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల
MDCL: జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణం తక్కువగానే ఉన్నప్పటికీ పంట మార్పిడి, భూసార పరీక్షల పై రైతుల్లో అవగాహన అంతంత మాత్రంగానే ఉంది. భూమి సారాన్ని కాపాడుకోవడం, దిగుబడులు పెంచుకోవడం కోసం ఈ విధానాలు ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధి
WGL: రాయపర్తి మండలంలో గ్రామాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ చెత్తను ఇంటి వద్దే వర్గీకరించాలని ఎంపీవో కూచన ప్రకాష్ సూచించారు. ఆదివారం కాట్రపల్లి, కొలన్ పల్లి, కొత్తూరు గ్రామాల్లో పర్యటించి పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. తడి చెత్తను ఆకుపచ్చ బుట
KRNL: సార్వత్రికి ఎన్నికల్లో కురువలు పోటీ చేయాలని, వారికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని ఎంపీ బస్తిపాడు నాగరాజు తెలిపారు. ఆదివారం గోనెగండ్ల మండల అల్వాల గ్రామంలో దేవర ఉత్సవంలో పాల్గొన్నారు. కూటమి సారధ్యంలో సీఎం చంద్రబాబు కురువలకు
విజయనగరం: ప్రజా సేవలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే బేబినాయన సాధారణ వ్యక్తిలా హోటల్కు వెళ్లి టిఫిన్ చేశారు. వివిధ కార్యక్రమాలకు వెళ్లే బేబినాయన బొబ్బిలి కోర్టు జంక్షన్లో ఉన్న ఓ హోటల్కు వెళ్లి టిఫిన్ చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయ