NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 3, 12 వార్డులలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున
VSP: ప్రముఖ పర్యాటక కేంద్రం రుషికొండ బీచ్లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగిన ఓ పర్యాటకుడు అలల ఉద్ధృతికి లోనై నీటిలో మునిగి మృతి చెందారు. మృతుడు ఏ ప్రాంతానికి చెందినవారో సహా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై పోల
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెంట్రల్ కమిటీ ఛైర్మన్ మానవత(ఆలపాటి) నాగేశ్వరరావు సంస్మరణ సభ గురువారం ఏలూరులోని లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఉండి మానవత సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, ట్రెజరర్ కేటీన్ సత్యనారా
WGL: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అన్నారు. 15, 16, 17వ డివిజన్లకు చెందిన 50 మంది మైనార్టీ మహిళలకు ఎమ్మెల్యే కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. కుట్టు మిషన
KMR: బిచ్కుంద మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోనె పీరయ్య (41) అప్పుల భారాన్ని తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. మద్నూర్ మండలం పెద్ద శేక్కర్గలోని తల్లిగారి ఇంట్లో ఉంటున్న ఆయన, సంగారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్
ఖరీదైన వస్తువుల కంటే ఒకరి జీవితాన్ని మార్చడమే గొప్ప శక్తి అని వరుణ్ చక్రవర్తి అన్నాడు. ’30-40 లక్షల వాచ్ కొనే బదులు, ఆ డబ్బుతో ఒక పేద కుటుంబం యొక్క రెండు మూడు తరాల భవిష్యత్తును మార్చవచ్చు’ అని అతడు అభిప్రాయపడ్డాడు. తన స్నేహితులు ఇంకా డెలివరీ
ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా పలువురు IAS అధికారులు గురువారం బదిలీ అయిన విషయం తెలిసిందే. WGL జిల్లా కలెక్టర్ సత్య శారద మాత్రం బదిలీ కాలేదు. జిల్లాలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కలెక్టర్ సమర్థవంతంగా విధులు నిర్వహించడమే దీనికి ప్రధాన కారణమని స్థానికుల
NLG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 7 హోటల్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 50-60 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్ తెలిపారు. మృతుడు నలుపు రంగు స్వెటర్, బ్రౌన్ ప
NRML: రానున్న గోదావరి పుష్కరాలు నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు దర్శనం, గోదావరి నదిలో పుణ్యస్నానాల కోసం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అధిక