ATP: గుంతకల్లులోని శాస్త్ర జూనియర్ కళాశాల ఎదుట గురువారం పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పీడీఎస్యూ నాయకులు వినోద్ మాట్లాడుతూ.. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు సేకరిస్తున్న సంబంధిత అధిక
SRCL: ఎప్స్టీన్ ఫైల్స్లో పేరున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా నాయకురాలు డిమాండ్ చేశారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
‘వృషకర్మ’ గ్లింప్స్ లాంచ్లో నాగచైతన్య దర్శకుడు కార్తీక్ దండుపై ప్రశంసలు కురిపించాడు. తొలుత కథ విన్నప్పుడు విజువల్స్ విషయంలో సందేహాలు కలిగినా, గ్లింప్స్ చూశాక కార్తీక్ విజన్ అర్థమైందని తెలిపాడు. ‘కార్తీక్ అద్భుతమైన విజనరీ, ఆయన గురి
RR: ఫరూఖ్ మండలం చించోడు రైతు వేదికలో రైతులకు నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, నూనెగింజల పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు, నిపుణులు రైతులకు నానో ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. నానో ఎరువులను సరైన మోతాదులో పం
కృష్ణా: టెన్త్ ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు స్పష్టం చేశారు. గురువారం చల్లపల్లి మండలం మంగళాపురంలో జడ్పీ హైస్కూలును ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజన రికార్డులు పరిశీలించారు. పదవ తరగతి పరీక్ష
తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట ఆలయం సమీపంలోని రామతీర్థం, లక్ష్మణతీర్థం గుట్టల్లో పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సుమారు 10 హెక్టార్లలో దశలవారీగా 3 వేల మొక్కలు నాటనున్నారు. రావి, మర్రి తదితర జాతుల మొక్కల
AP: రాష్ట్రంలో నమోదవుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీల పట్ల సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలు గర్భం దాల్చడం ఆందోళన కలిగించే విషయమన్న ఆయన.. ప్రస్తుతం టీనేజీ ప్రెగ్నెన్సీలు 8.8 శాతంగా ఉన్నాయని తెలిపారు. ఈ రేటును కనీసం 3 శాతానికి తగ్గించాల్సిన
నెల్లూరు: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జన గణన కార్యక్రమం దేశ నిర్మాణంలో అత్యంత కీలకమైన ప్రక్రియని, ప్రతి ఒక్క వ్యక్తిని ఖచ్చితంగా లెక్కించడం అవసరమని రాపూరు తహసీల్దార్ పీ. లక్ష్మీ నరసింహం పేర్కొన్నారు. గురువారం జనగణనపై సమ
MDK: చిట్టీ డబ్బుల విషయంలో మనస్థాపానికి గురై శివంపేట్ మండలం గంగాయిపల్లికి చెందిన శ్రీశైలం యాదవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరబాద్ మండలం పోతారంలో ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షల చిట్టీ వేయగా, గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ దారుణాని
GNTR: అమరావతిలోని శాసనసభను సందర్శించిన 19 పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ముచ్చటించడం ఆనందంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంచుకోవడానికి వచ్చిన చిన్నారుల కుతూహలం తనను ఆకట్టుకుందని పే