JGL: ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ పథకంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ పాఠశాలల ఎంపికకు జిల్లాలోని ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్ష
SRD: పట్టణం బైపాస్ రహదారిలో పాత డీఆర్డీవోలో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి నిర్మల తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఉదయం 11 గంటలకు జరిగే జాబ్ మేళాకు హా
తిరుమలలో కనిపించకుండా పోయిన 5 ఏళ్ల నవదుర్గ, 3 ఏళ్ల అశ్విని అనే ఇద్దరు బాలికలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు జరిపి, చిన్నారులను అపహరించిన మహిళను కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులన
కాకినాడ జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ APFR Farmer ID కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ గురువారం సూచించారు. జిల్లాలో 2.07 లక్షల మంది రైతులకు గాను, కేవలం 1.69 లక్షల మందికే ఐడీ ఉందని తెలిపారు. ఈ గుర్తింపు ఉన్నవారికే అన్నదాత సుఖీభవ,
PDPL: ప్రతి మనిషి ఉన్నదానిలో తృప్తి పొందాలని బ్రహ్మకుమారి అంజలి బెహన్ అన్నారు. రామగుండం సింగరేణి సంస్థ GM ఆఫీస్లో ఉద్యోగులకు నిత్య జీవితంలో ఒత్తిడికి కారణాలు-నివారణ మార్గాలపై గురువారం వర్క్షాప్ నిర్వహించారు. ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పొంద
WNP: ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన పాలకవర్గ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి డాక్టర్ శ్రీహరి హాజరవుతున్నట్లు ఛైర్ పర్సన్ నాగమణి రాజేశ్, వైస్ ఛైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు తెలిపారు. కాంగ్ర
ADB: మార్చిలో జరిగే పదో తేదీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వాహకులు చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్తో సమావేశం నిర్వహించారు. పదవ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలికట్(NITC)లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఆర్ట్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. PhD ఉత్తీర్ణత గలవారు దరఖాస్తు చ
NTR: తిరువూరులో కౌలు రైతుల సమస్యలపై రైతులు గోడపత్రికను నిన్న ఆవిష్కరించారు. రైతు సంఘం నేతలు మాట్లాడుతూ.. భూమి లేని కౌలు రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి, అన్నదాత సుఖీభవ పథకంలో సాగు ఖర్చుల కోసం కౌలు రైతులకు రూ.20,000 ఇవ్వాలన్నారు. ఈనెల 23, 24 తేదీలలో జ
ప్రకాశం: ఉండవల్లిలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ గురువారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్యే ఉగ్ర కుటుంబ సభ్యులను మంత్రి