పూరీ జగన్నాథ రథ యాత్ర వచ్చే ఆదివారం నుంచి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు ఆయన ఇప్పటికే స్థలాలను కొనుక్కున్నారు.
ఎక్స్కు పోటీగా భారత్లో అవతరించిన కూ యాప్ మూత పడింది. డైలీ హంట్తో జరిగిన చర్చలు విఫలం కావడంతో కంపెనీ మూసివేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం మొదలు పెట్టారు. ఆ వెంటనే ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
కొంచెం మందికి శరీరం ఊరికే చెడు వాసన వస్తుంటుంది. వారి దగ్గర నిలబడాలంటే అవతలి వారికి ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అలాంటి వారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?