WG: రంగరాయ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ ఉమా మహేశ్వర రావుపై దాడి చేసిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై, అంబేడ్కర్ ఫ్లెక్సీ చింపి ప్రజల మధ్య కుల, మత ఘర్షణలను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నిడదవోలులో KVPS నాయకులు ఆదివారం నిరసన చేపట్టారు.