శ్రీకాకుళం: ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి సూచనల మేరకు ఆదివారం శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లోలో నార్కోటిక్ డ్రగ్స్ ప్యాడ్తో పాటు ఆముదాలవలస ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో ఎక్స్ప్రెస్ రైల్లో, బస్సుల్లో గంజాయి రవాణా గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో గంజాయిని వాడకుండా నిల్వ చేయకుండా చర్యలు చేపడతామని హెచ్చరించారు.