• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కే విశ్వనాథ్‌కు పవన్ నివాళి, నరేంద్ర మోడీ సంతాపం

కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన మృతి ఎంతో బాధాకరం అన్నారు. సృజనాత్మక బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడు అని కొనియాడారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి… ఆకర్షించాయన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు...

February 3, 2023 / 10:51 AM IST

పవన్ కళ్యాణ్‌కు బీజేపీ అల్టిమేటం!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బీజేపీ అల్టిమేటం ఇచ్చిందా?… జాతీయ బీజేపీ నాయకత్వం జనసేనానికి అనుకూలంగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మూడు వర్గాలు ఉండటంతో… ఇక్కడి వైసీపీ వర్గంగా భావిస్తున్న నేతలు మాత్రం ఆయనకు అల్టిమేటం ఇచ్చినట్లుగానే చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో తమతో వస్తే జనసేనతో కలిసి పోటీ చేస్తామని లేదంటే ఒంటరిగానే ముందుకు వెళ్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చే...

February 3, 2023 / 10:28 AM IST

నా తండ్రి తర్వాత కేసీఆర్ స్ఫూర్తి: కుమారస్వామి

తనకు తన తండ్రి హెచ్‌డీ దేవేగౌడ తర్వాత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఎంతో స్ఫూర్తి అని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. రాయచూరులో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో ఆయన మాట్లాడారు. నీటి పారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో దేవేగౌడ, తర్వాత కేసీఆర్ అద్భుతమన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీరు అందిస్తున్న కేసీఆర్ త...

February 3, 2023 / 09:29 AM IST

కే విశ్వనాథ్ మృతిపై చిరు, బాలకృష్ణ

కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు పితృ సమానులని, అలాంటి వ్యక్తి ఇక లేరని తెలిసి నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. ఆయన గొప్పతనం గురించి మాటలు చాలవని, పండితులను, పామరులను కూడా ఒకేలా మురిపించే ఆయన సినిమాల శైలి ఎంతో విశిష్టమైనదన్నారు. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ను కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకులు మరొకరు లేరన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిన...

February 3, 2023 / 08:55 AM IST

వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. చెప్పుల దండతో స్వాగతం

ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానికంగా పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాస రావు)కు ఊహించని సంఘటన ఎదురైంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి రావొద్దని కోరుతూ రోడ్డ...

February 3, 2023 / 08:37 AM IST

పాటరాస్తూనే కన్నుమూత.. ఆస్కార్ బరిలో తొలి తెలుగు సినిమా విశ్వనాథ్‌దే

ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ 92 ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి మృత్యు ఒడిలోకి చేరారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను అపోల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేశారు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగింది. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సిర...

February 3, 2023 / 08:55 AM IST

కళా తపస్వి, డైరెక్టర్ విశ్వనాథ్ కన్నుమూత

తెలుగు సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా…అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. కె విశ్వనాథ్ భౌతిక‌కాయాన్ని ఆయ‌న స్వ‌గృహానికి త‌ర‌లిస్తున్నారు. క‌ళాత‌ప‌స్వీ ఇక‌లేర‌ని తెలుసుకున్నతెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ షాక్‌కు గురైంది. కాశీనాధుని విశ్వ‌నాథ్ తెలుగులో ఎన్నో గొప్ప మ‌రుపురాని అజ‌రామ‌ర‌మైన చిత్...

February 3, 2023 / 08:55 AM IST

రాజీనామాకు సిద్ధమా: కోటంరెడ్డికి అనిల్ సవాల్

ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. అసలు ఫోన్ టాపింగ్ జరగనేలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజమే అయితే తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి స్పీకర్ వద్దకు వెళ్దామని, ట్యాపింగ్ జరిగినట్లు నిరూపిస్తే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయించుకుంటానని, జరగలేదని...

February 3, 2023 / 08:56 AM IST

వైసీపీ ఎంపీ కి బాలయ్య ఫోన్… ఎందుకో తెలుసా?

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ ఫోన్ చేశారు.  రాజకీయంగా ఈ రెండు పార్టీల నేతలకు పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. అలాంటిది వారు ఒకరికి మరొకరు ఫోన్ చేసుకోవడం ఏంటా అనే సందేహం కలుగుతోందా..? వీరు ఇరువురు తారకరత్నకు బంధువులు కావడం ఇక్కడ కామన్ పాయింట్. ఇంతకీ మ్యాటరేంటంటే… లోకేష్ పాదయాత్రలో పాల్గొని తారకరత్న అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరు...

February 2, 2023 / 11:01 PM IST

రాజధాని.. మొదటికే మోసం: ఇన్వెస్టర్లు అందుకే ఏపీకి దూరం.. దూరం..

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సదస్సు మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగింది. అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విశాఖపట్నం త్వరలో ఏపీ రాజధాని కాబోతుందని, రాబోయే కొద...

February 2, 2023 / 10:56 PM IST

అదే జరిగితే.. గృహిణిగా మారిపోతా… మేకతోటి సుచరిత..!

తాను వైసీపీని వీడనని మాజీ మంత్రి మేకతోటి సుచరిత క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా సుచిరత పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తన భర్త వేరే పార్టీలోకి వెళితే తాను కూడా వెళ్తానంటూ ఆమె చేసిన కామెంట్సే… ఈ ప్రచారానికి కారణమయ్యాయి. దీంతో… తీవ్ర దుమారం రేగాయి. ఈ క్రమంలో ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు వారి ఊహలకి అందిన విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దా...

February 2, 2023 / 10:56 PM IST

జగన్ తో పెట్టుకుంటే అయిపోతారు.. డిప్యూటీ సీఎం నారాయణ

సీఎం జగన్ తో పెట్టుకుంటే వాళ్లంతా రాజకీయ సన్యాసం తీసుకున్నారని… ఆయనకు ద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవంటూ.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.  ఆయన చిత్తూరు జిల్లాలో గడపగడపకీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు. వైసీపీలో ఉంటూనే.. జగన్ కి కొందరు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కి ద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. అలా ద్రో...

February 2, 2023 / 10:50 PM IST

ఆ అవసరం జగన్ కు లేదు… కోటంరెడ్డి పై కొడాలి నాని

తన ఫోన్ ని ట్యాప్ చేశారంటూ ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్  రెడ్డి….. సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. కాగా.. కోటం రెడ్డి ఆరోపణలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. అలాంటి పనులు చేయడం చంద్రబాబుకే అలవాటని అన్నారు. జగన్ వల్లే తనకు పదవి వచ్చిందని కోటంరెడ్...

February 2, 2023 / 10:26 PM IST

ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరం.. నా లోకేషన్ కూడా ట్యాప్ చేశారు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ దుమారం రేపుతోంది. దీనిపై కోటంరెడ్డి వర్సెస్ మంత్రులు/ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఇప్పుడు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వంతు వచ్చింది. సీఎం జగన్ తీరును ఏకీపారేశారు. ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ ప్రభుత్వం మానేయాలని సూచించారు. ఫోన్ ట్యాప్ చేయడం పెద్ద నేరం అని చెప్పారు. గతంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. తన లోకేషన్ కూడా ట్యాపింగ్ చేశా...

February 2, 2023 / 09:58 PM IST

టీడీపీ, వైసీపీతో పొత్తు లేదు.. జనసేనతో ఉండే ఛాన్స్

పొత్తులపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. వైసీపీతో కలిసి పనిచేసేది లేదని తేల్చిచెప్పారు. జనసేనతో ఛాన్స్ ఉందని సంకేతాలు ఇచ్చారు. జనంతో వస్తేనే కలిసి బరిలోకి దిగుతామని చెప్పారు. కలిసి పోటీ చేసే అంశంపై సోము వీర్రాజు క్లారిటీతో ఉన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం పూటకో మాట మాట్లాడుతున్నారు. కలిసి పోటీ చేస్తాం అని ఒకసార...

February 2, 2023 / 09:14 PM IST