• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పవన్ విలువ దిగజారిపోతోంది… కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ మత ప్రభోధకుడు కేఏపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ విలువ రోజు రోజుకీ దిగజారిపోతోందంటూ కేఏ పాల్  పేర్కొనడం గమనార్హం. ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 9 పార్టీలు మారాడని చురకలు అంటించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం మొదలు బహుజన సమాజ్వాది పార్టీ, బిజెపి లాంటి ఎన్నో పార్టీలతో జట్టు కట్టి పవన్ క...

November 9, 2022 / 07:23 PM IST

మా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది… ఒప్పుకున్న ధర్మాన..!

తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ… మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్ … హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకులు…. ప్రజల్లో తమకు వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని అంగీకరంచరు. తమ పాలన అద్భుతంగా ఉన్నాయనే నిరూపించుకోవాలని అనుకుంటారు. అయితే.. సడెన్ గా.. ధర్మాన చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ పార్టీకి పాజిటివ్ గా మారతాయా..? ల...

November 9, 2022 / 12:07 PM IST

మరో వివాదంలో చిక్కిన గోరంట్ల మాధవ్…!

గోరంట్ల మాధవ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆయన వైసీపీలో చేరకముందు నుంచే జేసీతో కయ్యం పెట్టుకొని వివాదాల్లోకి ఎక్కారు. ఇటీవల ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడారంటూ వివాదంలో చిక్కారు. అందులో ఉన్నది తాను కాదని.. మార్ఫింగ్ చేశారని ఆయన వాదించినప్పటికీ ఆయన వాదన ఎవరూ పట్టించుకోలేదు. కాగా.. తాజాగా ఆయన మరో వివాదంలోచిక్కారు. మాధవ్ ఉంటున్న ఇంటికి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదని ఆ ఇంటి యజమా...

November 9, 2022 / 08:15 AM IST

పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అలీ…!

ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా… బాధ్యతలు చేపట్టిన తర్వాత… మొదటి సారి అలీ… పవన్ పై విమర్శలు చేయడం గమనార్హం. ప్రభుత్వంపై పవన్ చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదంటూ అలీ పేర్కొనడం గమనార్హం.   గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్లను కూల్చేస్తోందని.. జనసేన పార్టీ ప్లీనరీ కోసం గ్రామ ప్రజలు స్థలం ...

November 9, 2022 / 08:07 AM IST

ఇప్పటం బాధితులకు పవన్ ఆర్థిక సాయం…!

ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సహాయం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఇప్పటం బాధితులకు ఆర్దిక సాయం ప్రకటించారు. ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో కొందరిని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసిందని పవన్ ఆరోపించారు. నాలుగు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష రూపాయలు సా...

November 8, 2022 / 07:03 PM IST

పవన్ ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు.. అంబటి షాకింగ్ కామెంట్స్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడంటూ.. వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు  చేశాడు. పవన్ ఈరోజు ఇప్పటంలో ఈ రోజు పర్యటించిన సంగతి తెలిసిందే. తమ పార్టీ అభిమానుల ఇళ్లు కూల్చివేశారంటూ పవన్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన అధికార పార్టీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. కాగా… పవన్ చేసిన విమర్శలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బండి అని పవన్ కళ్యా...

November 7, 2022 / 05:29 PM IST

ఇప్పటం గ్రామంలో పవన్(Pawan kalyan) పర్యటన… సేమ్ మూవీ సీన్ రీపేట్ అయ్యిందిగా….!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌(Pawan kalyan) గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన అభిమానులకు చెందిన 53ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడంతో హుటాహుటిన పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. శుక్రవారం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో జనసేన అభిమానుల ఇళ్లను కూల్చివేయడంతో పవన్ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు ఇప్పటం గ్రామంలో ఆయన పర్యటించాలని అనుకున్నారు. అయితే… ఆయన పర్యటన...

November 5, 2022 / 03:53 PM IST

చంద్రబాబు(Chandrababu) కాన్వాయ్(convoy) పై రాయి దాడి

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ(nandigama) పర్యటనలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయితో విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది మధుబాబుకి గాయమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసుల భద్రత సరిగా లేకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ దాడులకు బయపడేది లేద...

November 4, 2022 / 06:55 PM IST

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి(Ayyanna Patrudu)కి ఊరట…!

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఊరట లభించింది. తన ఇంటి నిర్మాణంలో కబ్జాకి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి(Ayyanna Patrudu)పై గతంలో కేసు నమోదయ్యింది. ఈ కేసుకి సంబంధించి అయ్యన్న పాత్రుడు ఫోర్జరీ డాక్యుమెంట్లను కోర్టు ముందుంచారంటూ ఏపీ సీఐడీ తాజాగా ఆయన్ని నిన్న అర్థరాత్రి అరెస్టు చేసిన విషయం విదితమే. అరెస్టు చేసిన దగ్గర్నుంచి, తీవ్ర గందరగోళమే కనిపించింది ఈ కేసులో. ఏలూరు...

November 4, 2022 / 06:02 PM IST

పవన్(pawan kalyan) పోలవరం పర్యటన… నాదెండ్ల మనోహర్(nadendla manohar) క్లారిటీ…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) త్వరలో పోలవరంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తాజాగా నాదేండ్ల మనోహర్(nadendla manohar) ఏలూరు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. విశాఖ ఘటన ప్రభుత్వ కుట్రే అని ఆరోపించారు. ఏలూరు చేరిన మనోహర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనసేన చీ...

November 3, 2022 / 06:47 PM IST

చల్లా భగీరథ రెడ్డి(Challa Bhagiratha Reddy)కి సీఎం జగన్(Ap CM Jagan) నివాళి…!

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(Challa Bhagiratha Reddy) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం కన్నుమూశారు. కాగా.. ఆయనకు సీఎం జగన్(Ap CM Jagan) నివాళులర్పించారు. గురువారం సీఎం జగన్… నంద్యాల జిల్లా పరిధిలోని కోవెలకుంట్ల నియోజకవర్గంలోని అవుకుకు ఆయన వెళ్లారు. అక్కడకు వెళ్లి మరీ జగన్ నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడిగా ...

November 3, 2022 / 06:41 PM IST

జగన్ సీఎంలా కాదు…రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడు: చంద్రబాబు(Chandrababu naidu)!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని గురువారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంటి గోడ కూల్చివేత , ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. అయ్యన్నకు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్‌ను కూడా పోలీసులు అద...

November 3, 2022 / 06:16 PM IST

వైసీపీ ఎమ్మెల్సీ(Challa Bhageerath Reddy) కన్నుమూత…!

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(Challa Bhageerath Reddy) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కన్నుమూయడం గమనార్హం. భగీరథ రెడ్డి… గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆదివారం ఆయనకు దగ్గు తీవ్రతరం అయ్యింది. దీంతో… వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు....

November 2, 2022 / 06:51 PM IST

బాలయ్య అన్ స్టాపబుల్(YS Sharmila) షోకి షర్మిల..?

తెలుగులో నంబర్ వన్ టాక్ షో గా బాలయ్య అన్ స్టాపబుల్ దూసుకుపోతోంది. మొదటి సీజన్ సక్సెస్ కాగా… సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో అదరగొట్టాడు. ఒక పొలిటికల్ లీడర్ రావడం.. అది కూడా చంద్రబాబు ఇలాంటి షోకి రావడం మొదటిసారి కావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. ఆ ఎపిసోడ్ హిట్ కావడంతో… బాలయ్య వరసగా షోలోతో అదరగొడుతున్నాడు. చంద్రబాబు తర్వాత.. సిద్దు, విశ్వక్ సేన్ వంటి యువ హీరోలతో షో చేశాడు. దాని...

November 2, 2022 / 06:49 PM IST

జనసేన పొలిటికల్ పార్టీ కాదు.. సినిమా పార్టీ: మంత్రి అమర్నాథ్(Minister Amarnath) విమర్శలు..!

జనసేనాని పవన్ కళ్యాణ్ ని వైసీపీ నేతలు టార్గెట్ చేశారనే విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఒకరి తర్వాత మరొకరు పవన్ పై వరసగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా.. మంత్రి అమర్నాథ్(Minister Amarnath) పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు.  పవన్ కళ్యాణ్ కోసం కాపులు సమావేశం పెట్టినట్లు చిత్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలతో మేము తరచు సమావేశాలు నిర్వహించుకున్నామని చెప్పారు. జనసేన పొలిటికల్ పార్టీ కాదు...

November 1, 2022 / 05:48 PM IST