• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జగన్ రూల్… పది నిమిషాలు ఆలస్యమైనా జీతాలు కట్…!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఉద్యోగులు… విధులకు ఆలస్యంగా రావడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. ఇక‌పై ఉద్యోగులు విధుల‌కు ప‌దినిమిషాలు ఆల‌స్య‌మైనా వేత‌నాల్లో కోత‌లు విధించాల‌ని నిర్ణ‌యించింది. కార్యాల‌యాలకు ఖ‌చ్చిత‌మైన స‌మయానికి హాజ‌రుకావాల‌ని, ప‌దినిమిషాల కంటే ఎక్కువ ఆల‌స్య‌మైతే జీతాల్లో కోత‌లు విధిస్తామ‌ని ఏపీ ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది...

January 1, 2023 / 10:04 PM IST

బొండా ఉమ కు… దేవినేని అవినాష్ వార్నింగ్…!

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ పై వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి మోహనరంగా చనిపోయినప్పుడు దేవినేని నెహ్రూ .. దగ్గరే వున్నారని బొండా ఉమా పేర్కొన్నారు. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ దొడ్డిలోనే కొడాలి నాని వున్నారని ఆరోపించారు. రంగా వర్ధంతిని ఏ సామాజికవర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి నాని ఎవరంటూ ప్రశ్నించారు బొండా ఉమా. దీనికి దేవినేని నెహ్రూ తనయుడ...

December 30, 2022 / 08:37 PM IST

ఈ రాష్ట్రం కాకపోతే.. ఆ రాష్ట్రం, ఈ భార్య కాకపోతే.. ఆ భార్య… జగన్ సెటైర్లు….!

ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్…. నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన… మాజీ సీఎం జగన్, పవన్ లపై విమర్శల వర్షం కురిపించారు. కుందుకూరు ఘటనపై కూడా ఆయన స్పందించారు. కొందరు ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం.. ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు..ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్యతో అన్నట్లు వీరి స్టైల్...

December 30, 2022 / 06:34 PM IST

సీఎం జగన్ కి మరోసారి లేఖ రాసిన ముద్రగడ..!

సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. వారంలో ఇది రెండో లేఖ కావడం గమనార్హం. ఈ లేఖలో ఆయన దళితుల పదవులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. దళితులు ఎవరి ప్రమేయం లేకుండా వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానం గురించి ఆలోచన చేయాలని కోరారు.. కొన్ని పదవులలోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇప్పించాలని ముద్రగడ కోరారు. దళిత నాయకులతో సమావేశం పెట్టి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని సీఎంకు ముద్రగడ...

December 30, 2022 / 06:27 PM IST

అలాంటి వాళ్లని మా పార్టీ అస్సలు క్షమించదు…నాగబాబు..!

ఇటీవల జనసేన పార్టీ నేత అని చెప్పుకుంటూ తిరుగుతున్న  రఘవరావు ఓ బాలికను వేధించిన సంగతి తెలిసిందే. ప్రేమ, పెళ్లి అంటూ ఇబ్బంది కూడా పెట్టాడు. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. అయితే… అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని జనసేన క్లారిటీ ఇచ్చింది.  కాగా… ఈ విషయంపై తాజాగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ‘మహిళల పట్ల తప్పుగా, అసభ్యంగా లైంగింక వేధింపులకు గురిచేసేవాళ్ళని జనసేన పార్టీ ఎప్పుడూ క్షమ...

December 30, 2022 / 06:10 PM IST

చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్..!

టీడీపీ అధినేత చంద్రబాబు పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కందుకూరు లో చంద్రబాబు నిర్వహించిన సభలో  తొక్కిసలాట జరిగి  దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ విషయంపై కేఏ పాల్ స్పందించారు.  ఈ దుర్ఘటన పై కేఏ పాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డు మీదకు రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. అంతేకాదు, చంద్ర...

December 29, 2022 / 11:30 PM IST

అతను మా పార్టీ కాదు.. జనసేన..!

జనసేన పార్టీకి చెందిన ఓ  వ్యక్తి బాలికను వేధించాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా… అతను తమ పార్టీకి చెందిన వాడు కాదని.. అతను వైసీపీ నేత అంటూ.. ఆపార్టీ ప్రకటించడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… మైనర్ బాలిక తనని ప్రేమించాలంటూ జనసేన నేతగా చెప్పుకుంటున్న రాఘవరావు వేధింపులకు గురి చేశాడు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా దిగినట్లు తెలుస్తోంది. తన మనవరాలి వయసున్న ఓ బాలిక...

December 29, 2022 / 11:27 PM IST

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చివల్లే ఇదంతా… రోజా ఫైర్..!

నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై మంత్రి రోజా స్పందించారు. ఈ ఘటన తనను ఎంతగానో  బాధపెట్టిందని ఆయన అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగానే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె మండిపడ్డారు. చిన్న ఇరుకైన సందులో సభ పెట్టడం వల్లే…ఈ ప్రమాదం జరిగిందని ఆమె అన్నారు. ఇరుకైన సందులో పెట్టి.. ఎక్కువ మంది జనం వచ్చినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనను కోర్టు సుమోటోగా తీసుకోవాలని ఆ...

December 29, 2022 / 11:24 PM IST

చంద్రబాబు పబ్లిసిటీ స్టంటే వారి ప్రాణాలు తీసింది.. కొడాలి నాని…!

నెల్లూరు జిల్లా కుందుకూరు లో నిర్వహించిన చంద్రబాబు సభ విషాదం నింపింది. సభ సమయంలో తొక్కిసలాట జరిగి.. దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా… ఈ ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ వల్లే… వారంతా ప్రాణాలు కోల్పోయారని కొడాలి నాని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వ...

December 29, 2022 / 06:50 PM IST

కందుకూరు ప్రమాదం.. మృతులకు పోస్టుమార్టం పూర్తి, మోదీ సంతాపం .!

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొక్కిసలాట కారణంగా 8మంది కార్యకర్తలు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. కాగా… వారి మృత‌దేహాల‌కు ఈరోజు ఉద‌యం ఆరు గంట‌ల నుండి పోస్ట్‌మార్టం మొద‌లు పెట్టి పూర్తి చేశారు. ప్ర‌త్యేక వైద్య బృందాల నేతృత్వంలో పోస్ట్‌మార్టం జ‌రిగింది. ఇప్ప‌టికే మృతి చెందిన వారి బంధువులు ఏరియా వైద్య‌శాల‌కు చేరుకొని...

December 29, 2022 / 05:57 PM IST

చంద్రబాబు సభలో అపశృతి..8మంది కార్యకర్తలు మృతి…!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కందకూరు లో నిర్వహించిన సభలో అపశృతి చోటుచేసుకుంది. దాదాపు 8మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆయన సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో… తోపులాట జరిగింది. ఈ క్రమంలో… కార్యకర్తలు కొందరు పక్కనే ఉన్న డ్రైనేజ్ లో పడిపోయారు.  దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించి గాయపడిన వారిని  చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ...

December 29, 2022 / 04:22 PM IST

పవన్‌తో వెళ్లి, బాబుకు ఊడిగం చేస్తారా: కాపులపై అంబటి రాంబాబు

మంత్రి అంబటి రాంబాబు బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, కాపుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు జనసేనాని ఊడిగం చేస్తున్నారన్న ఆయన, అతని వెంట వెళ్లి ఊడిగం చేయండని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కలిసి కాపులను మోసం చేస్తున్నారని, పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడని ప్రశ్నించారు. చంద్రబాబుకు పవన్ ఊడ...

December 28, 2022 / 07:06 PM IST

ప్రధాని మోదీతో… ముగిసిన సీఎం జగన్ సమావేశం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా… ఈ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి భేటీ జరగడం గమనార్హం. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్‌ ప్రధానితో చర్చించారు. కాగా ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయ­సాయిరెడ్డి, పార్ట...

December 28, 2022 / 07:03 PM IST

సోము వీర్రాజును పట్టించుకోని కేటీఆర్, తెలంగాణ నేతలు!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తెలంగాణ నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు పట్టించుకున్నట్లుగా లేదు. ఆయన చేసిన విమర్శలను తెలంగాణ అధికార పార్టీ నేతలు లైట్‌గా తీసుకుంటున్నారు. తెలంగాణలో అధ్యక్షుడి నుండి మొదలు అందరు నేతలు చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ప్రజాకర్షణ కలిగిన వారు. కానీ ఏపీలో బీజేపీకి సరైన నాయకుడు లేడని, కనీసం అధ్యక్షుడిని కూడా పట్టించుకునే పరిస్థితులు లేవంటున్నారు. అయినప్పటికీ...

December 28, 2022 / 07:02 PM IST

టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి?

తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఛైర్మన్ గా  ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. భూమనకు ఆ పదవి అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భూమన ఈ బాధ్యతలను… సంక్రాంతి తర్వాత స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకే… ఇప్పటి నుంచే ఆయన పార్టీ నేతలకు మా...

December 28, 2022 / 05:03 PM IST