అంతరిక్ష నౌకను జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది.
తానా సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఎన్నారైలు సీఎం పదవి వేరే వాళ్లకు ఇవ్వారా అంటూ ప్రశ్నించారు. ఆ క్రమంలో సీతక్కకు కనీసం ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎన్నారైలు కోరారు.
ఫ్రీ ఓటిటి లింకులతో జాగ్రత్తాగా ఉండాలి. ఆశపడి క్లిక్ చేశామో మన వ్యక్తిగత సమాచారంతో పాటు మన బ్యాంకులు ఖాళీ అవుతాయి. ఇటివల ఇలాంటి మోసాలు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
మరమ్మతు పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు మరి కొన్ని ట్రైన్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(south central railway) అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జులై 11 నుంచి 17వ తేదీ వరకు పలు ట్రైన్స్ రద్దవుతాయని వెల్లడించారు. ఆ వివరాలను ఇప్పుడు చుద్దాం.
ఏపీ సీఎం జగన్పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. రాష్ట్రానికి సీఎంగా జగన్ అవసరం లేదని విమర్శించాడు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరులో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.