కాకినాడ పర్యాటనలో భాగంగా జనసేన పవన్కల్యాణ్ బుధవారం సాయంత్ర పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన్ను అఖండ విజయంతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరి సమక్షంలో మరోసారి ప్రమాణస్వీకారం చేశారు.
తిరుమల తిరుపతి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో స్వామివారికి నివేదించే ప్రసాదంలో పలు మార్పులు చేస్తున్నారని, సేంద్రియ బియ్యం వినియోగాన్ని ఆపుతున్నారని ఈ మేరకు టీటీడీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆలయ ఈవో స్పందించారు.
ప్రత్యేక హెదాఅనేది ముగిసిన అంశం అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్లో కూర్చొని తీర్యానిస్తే ప్రత్యేకహోదా రాదని మరోసారి చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కాకినాడలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఉప్పాడ వెళ్తున్న పవన్ కల్యాణ్కు ఒక గ్రామంలో ఓ చిన్నారి జనసేన ఫ్లాగ్ ఊపుతూ స్వాగతం పలికాడు. వెంటనే కాన్వాయ్ ఆపి జనసేనాని కిందకి దిగాడు. ఆ తరువాత చిన్నారిని పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలో కలెక్టర్లను మార్చారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడిన తరువాత ఇప్పుడే తొలిసారిగా ట్రాన్స్ఫర్ చేశారు. ఏఏ జిల్లాలకు ఎవరో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. ఆయన కుర్తా పైజామా వేసుకొని కనిపించారు. దీనిపై నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. శాంతిదూతల ఉన్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైమ్ పడుతుందని.. ఇంకా పరదాలు కడుతున్నారని లోకేశ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎలక్షన్ టైమ్లో చాలా మంది రాజీనామా చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. అసలు వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనే అనుమానం చాలా మందిలో ఉంది. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు కొండగట్టును సందర్శించిననున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ తొలిసారిగా అధికారిక హోదాలో హనుమాన్ సన్నిధిలో ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. ఉదయం హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి బయలు దేరి ఆలయానికి చేరుకోనున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను వెల్లడించనున్నారు.
అమెరికాలో తెలుగు వారు అంతకంతకూ పెరుగుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఏకంగా నాలుగింతలు తెలుగువారి జనాభా పెరిగినట్లు యూఎస్ సెన్సస్ బ్యూరో చెబుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఈనాడు గ్రూప్ ఛైర్మెన్ దివంగత రామోజీ రావు సంస్మరణ సభను విజవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడు. ఆయన విగ్రహాన్ని నూతన రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆఫీస్లో సీఐ హడావిడీ చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన పనికి ఉన్నతాధికారులు సదరు సీఐని ట్రాన్స్ఫర్ చేశారు.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల సమయంలో ఈవీఎంల ధ్వంసం చేయడం, అడ్డుకున్నవాళ్లపై దాడి చేయడంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.