కేంద్ర మంత్రి ఈరోజు పార్లమెంట్ లో 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించారు. ఆంధ్రుల రాజధాని అమరావతికి 15,000 కొట్ల నిధులు అనౌన్స్ చేసారు. భవిష్యత్తులో కూడా అమరావతి రాజధానికి పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు చదవండి : రికార్డు బద్దలు కొట్టిన కల్కి.. టాప్ 10 మూవీస్ ఇవే రైతుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు విభజన చట్టం ప్...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. తీవ్ర ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఈ పరిస్థితి మరో మూడు రోజులు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణాలో మరో మూడు రోజు, ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరుకు తెలంగాణ రాష్ట్ర వ్యా...
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఏపీ ఎన్నికలు ముగిసి ఫలితాల అనంతరం నుంచి కొనసాగుతున్న చర్చ. వై ఎస్ జగన్ అసెంబ్లీ కి వస్తారా అని. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం రోజు కూడా ఈ చర్చ నడిచింది, కానీ, జగన్ అసెంబ్లీ కి వచ్చి ప్రామాణస్వీకారం చేసినవెంటనే వెళ్లిపోయారు. ఇప్పుడు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనే చర్చ మల్లి మొదలయ్యింది. వాస్తవానికి జగన్ వినుకొండ పర్యటన తరువాత వైసీపీ క్యాడర్ లో కొంత ...
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ చదివేయండి.
ఆంధ్రప్రదేశ్ ను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జూలై 18, గురువారం ఉదయం నుంచి జులై 19, శుక్రవారం వరుకు కురిసిన భారీ వర్షాల వల్ల తీవ్ర పంట నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. చాలా చోట్ల వాగులు ఉప్పొండగంతో రోడ్లు, కల్వర్టులు తెగిపోయాయి. ఉత్తరాంధ్రలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 203 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్ధయింది. 11 ప్రాంతాల్లో 100 మిల్లీమీట...
వై ఎస్ జగన్ వినుకొండ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచింది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తి కాకుండానే వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్య రాజకీయ వర్గాల్లో పెను దుమారమే రేపింది. షేక్ రషీద్ హత్య అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన జగన్.. ఈరోజు ఉదయం వినుకొండ వచ్చి రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… హత్య చేసిన జిలానీ...
పిల్లలు అల్లరి మితిమీరడంతో ఓ వ్యక్తి వారిని మందలించే ప్రయత్నం చేశాడు. భార్య అడ్డుపడటంతో వారిని బెదిరించేందుకు ఉరి వేసుకున్నట్లు నటించాడు. అయితే అది నిజంగానే బిగుసుకుని అతడు చనిపోయాడు. ఈ విషాధ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
తెలంగాణ, ఏపీల్లో విస్తరించి ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడింది. దీంతో స్థానికంగా ఉన్న 14 గ్రామాలు బయటి ప్రాంతాలతో సంబంధాలను కోల్పోయాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
వినుకొండ లో రెండు రోజుల క్రితం జరిగిన హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. షేక్ రషీద్ అనే వైసీపీ కార్యకర్తను అతని మాజీ మిత్రుడు జిలాని అందరూ చూస్తుండగానే వినుకొండ ముండ్లమూరు బస్ స్టాండ్ సెంటర్ లో దారుణంగా నరికి హతమార్చాడు హంతకుడు జిలాని తెలుగు దేశం పార్టీ కార్యకర్తగా, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేశాడని… టీడీపీ లో హత్య రాజకీయాలు పెరిగిపోయాయని వైసీపీ సోషల్ మీడియా వేద...
మాజీ సీఎం జగన్ హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి మాట్లాడటం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వమిదని లోకేశ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు కరువయ్యాయని భారత రాష్ట్రపతి ద్రౌపది మర్ముకు వైసీపీ విజ్ఞప్తి చేసింది. ప్రజలను రక్షించాలని పార్టీ అధికారిక ఎక్స్ పేజీలో ట్వీట్ చేసింది.
నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం అయ్యారు. ఏలూరు కాల్వలో అతను దూకినట్లు పోలీసులు భావించారు. అతని మొబైల్ సిగ్నల్ ట్రాక్ చేయగా.. విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాల్వ వద్ద కట్ అయినట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిసి ప్రత్యేక సాయం అడిగారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.