విశాఖపట్నంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ శారదాపీఠంలో శ్రీ శారదా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి పూజీలు నిర్వహించారు.ఉత్సవాలలో భాగంగా హోమాలు, యజ్ఞాలు, చండీ పారాయణాలు, సహస్రనామ అర్చనలు వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.