VZM: కొత్తవలసలో ఉన్న కోర్టు భవనాలు శిథిలస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రెండు భవనాలకు త్వరితగతిన నిధులు మంజూరు చేసి, పనులు మొదలు పెట్టాలని శుక్రవారం శాసనసభ సమావేశంలో ప్రస్తావన తీసుకువచ్చారు. దీనిపై స్థానిక న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.