• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Tirumala Darshan: విశాఖ, విజయవాడ భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఆన్లైన్ లో దర్శనం, వసతి టిక్కెట్లు కొనుక్కోవాలనే నిబంధన వచ్చాక సామాన్య భక్తులకు కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఇంతకుముందు టీటీడీ కళ్యాణమండపాలలో తిరుమలకు సంబందించిన టిక్కెట్లు అన్నీ స్లాట్ విధానం బట్టి 4 నెలలు ముందుగానే అందుబాటులో ఉండేవి. ఫోన్ సదుపాయం ఉండేది, భక్తులు కౌంటర్లకు ఫోన్ చేసి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయో లేదో కనుక్కుని… అక్కడకు వెళ్లి బుక్ చేసుకు...

August 5, 2024 / 07:38 PM IST

YS Jagan Bengaluru Trip: 40 రోజుల్లో 4 సార్లు… అయోమయంలో క్యాడర్

ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల తరచూ బెంగళూరు పర్యటనలు చేస్తూ, తన అనుచరులను అసంతృప్తికి గురిచేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ, ఈ తరచూ ప్రయాణాలు ఆయన్ని వెంటాడుతున్న అనుచరులను కలచివేస్తున్నాయి. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ కి అతిదుల్లా వస్తుంటారని, వారు హైదరాబాద్ లోనే ఉంటూ, పార్ట్ టైం పొలిటిషన్స్ పాత్ర పోశిష్ఠున్నారని పలుసార్లు విమర్శలు చ...

August 3, 2024 / 11:03 PM IST

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీలు ఖరారు

అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు – భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా విస్తృత ఏర్పాట్లు – అన్ని ప్రత్యేక దర్శనాలు మరియు అర్జిత సేవాలు రద్దు – టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి అధికార...

August 3, 2024 / 10:14 PM IST

Tirumala: శ్రీవారి అన్నప్రసాదంలో మార్పులు… జులైలో హుండీ ఆదాయం రికార్డు

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులకు తిరుమలలోని హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందివ్వాలని ఈవో శ్రీ శ్యామల రావు పునరుద్ఘాటించారు. ఇందుకోసం ఇప్పటికే ఆహార పదార్థాల తయారీదారులు మరియు హోటల్ సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. తిరుమలలోని హోటల్ యజమానులందరూ ఫుడ్ సేఫ్టీ విభాగం సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలన్నార...

August 3, 2024 / 04:15 PM IST

ధరలు తగ్గింపులో జనసేన మంత్రి దూకుడు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ధరల తగ్గింపుపై దృష్టి సారిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి నిత్యావసర వస్తువులైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించాలని ప్రకటించారు. గత నెల రోజుల్లో ధరలు తగ్గించడం ఇది రెండవ సారి… ...

July 31, 2024 / 03:59 PM IST

Pulivarthi Nani Murder Attempt: చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొడుకు అరెస్టు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిను బెంగళూరులో పిలీసులు అరెస్ట్ చేశారు. గడిచిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తరువాత రోజు మే 14న తిరుపతి ఎస్ వి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చంద్రగిరి ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లిన పులివర్తి నాని, ఆయన సతీమణ...

July 28, 2024 / 12:07 AM IST

Gold Rate: ఇదే మంచి అవకాశం… బంగారం కొనేయండి.. 4 రోజుల్లో భారీగా తగ్గిన పసిడి

బంగారం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు? పేద, మధ్యతరగతి, ధనిక ఇలా స్థాయితో సంబంధం లేకుండా ప్రతీవారు తమ సంపాదనతో మొదట కొనాలని అనుకునేది బంగారం. ఎందుకంటే ఏళ్ళు గడిచేకొద్దీ బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది. కొన్ని వందల ఏళ్ళ నుంచి బంగారాన్ని ఇష్టముగా ధరించే సంస్కృతి దేశంలో ఉంది. పండగలకు, ఇంట్లో శుభకార్యాలకు తప్పనిసరిగా కొనే విలువైన వస్తువుగా బంగారం మారిపోయింది. రెండు రోజుల క్రితం ప్రకటించిన కేంద్ర యూనియన్ బడ...

July 27, 2024 / 07:08 AM IST

వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు… ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

రెండు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు రిజర్వాయర్ల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురై రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రైతుల పంటలు నీటమునిగి వారికి కన్నీటిని మిగిల్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో వచ్చే 4 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆర...

July 27, 2024 / 06:37 AM IST

BalaKrishna 50 Years: సౌత్ సెలబ్రిటీలు.. ఇద్దరు సీఎంల మధ్య భారీ ఈవెంట్

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని బాలయ్య ఫ్యాన్స్ ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. 1974లో తాతమ్మ కల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా బాలయ్య, తండ్రికి తగ్గ తనయుడిగా చేసిన ప్రతీ పాత్రలో తన మార్క్ ఏర్పరుచుకుని తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. చదవండి: NTR Devara: దేవర కోసం ఇంకో స్టార్ విలన్ 50 ఏళ్ళ సుదీ...

July 25, 2024 / 11:08 PM IST

కేసులు ఉన్నవారు నిలబడండి…పవన్ పై చంద్రబాబు పొగడ్తల వర్షం… అసెంబ్లీలో అరుదైన సంఘటన

గత నాలుగు రోజులుగా ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రాల పైనే నడుస్తుంది. ఈరోజు తాజాగా శాంతిభద్రతల పై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా గత ప్రభుత్వం చేసిన విధానాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇంతకుముందు అసెంబ్లీలో చుడనివి, విననవి.. చదవండి: నాపై 17, పవన్ కళ్యాణ్ పై 7 పెట్టారు: చంద్రబాబు… నవ్వేసిన పవన్ కళ్యాణ్ వివరాల్లోకి వెళితే గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ను ఎంత అపహాస్యం...

July 25, 2024 / 06:01 PM IST

నాపై 17, పవన్ కళ్యాణ్ పై 7 పెట్టారు: చంద్రబాబు… నవ్వేసిన పవన్ కళ్యాణ్

అసెంబ్లీ లో ఈరోజు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో పెట్టిన కేసుల గురించి ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి గత ప్రభుత్వ విధానాలు, అవకతవకలు పై శ్వేతా పత్రాలు విడుదల చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. చదవండి:మహేష్ ప్రతీ ఏడాదీ 30 కోట్ల ఖర్చు… వారి కోసమే తాజాగా ఈరోజు 4వ రోజున గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు గురించి అసెంబ్లీ లో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. జగన్ పరిపాలనలో పె...

July 25, 2024 / 05:52 PM IST

జగన్ అంటే లెక్కలేదా? ఢిల్లీ ధర్నాకు ఇద్దరు డుమ్మా!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుంది అంటూ… అధికారం చేపట్టిన 50 రోజుల్లో 36 ముర్దార్లు జరిగాయని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే… 11మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, ముఖ్య నాయకులతో జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగారు. జగన్ కు మద్దతుగా ఎంతోమంది జాతీయ నాయకులు, అఖిలేష్ యాదవ్ లాంటి ముఖ్య నాయకులూ మద్దత్తు ప్రకటించారు. చదవండి: మద్యం కుంభకోణంపై సీఐడి ఎం...

July 25, 2024 / 12:10 AM IST

జగన్ vs కూటమి కాదు… జగన్ vs షర్మిళ

AP రాజకీయాల్లో మల్లి హీట్ పెరుగుతుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక హత్యారాజకీయాలు పెరిగిపోయాయి, లోకేష్ రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని మారణహోమానికి శ్రీకారం చుట్టారని మాజీ సీఎం వై ఎస్ జగన్ చేయడం తెలిసిందే. ఒక పక్క జగన్ ఢిల్లీలో వినుకొండ హత్యకు నిరసనకు దీక్ష చేస్తుంటే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీపై విమర్శలు చేస్తుంటే.. మరో వ్యక్తి సైలెంట్ గా వచ్చి అందరి దృష్టి ఆకర్షిస్...

July 24, 2024 / 11:47 PM IST

AP Assembly: మద్యం కుంభకోణంపై సీఐడి ఎంక్వయిరీ.. ‘బూమ్ బూమ్’పై సీఎం సెటైర్లు

తెలుగుదేశం పార్టీకి గత ఎలెక్షన్లలో ఒక ముఖ్యమైన అస్త్రం గత ప్రభుత్వం పెట్టిన లిక్కర్ పాలసీ. సామాన్య ప్రజలను రకరకాల మద్యం బ్రాండ్లతో మబ్బేపెట్టి, ఇష్టానుసారంగా రేట్లు పెంచి వారి జేబులను గుల్ల చేస్తున్నారు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ధ్వజమెత్తారు. క్వాలిటీ మద్యం తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. చదవండి:Floods : గో...

July 24, 2024 / 06:28 PM IST

Floods : గోదావరి వరదలు.. భద్రాచలంలో అలా.. ధవళేశ్వరంలో ఇలా!

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద కూడా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

July 24, 2024 / 10:39 AM IST