తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈవో మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు నాటికి తిరుమలలో కుమారధార & పసుపుధార, పాపవినాశనం, ఆకాశగంగ మరియు గోగర్భం డ్యామ్లలో కలిపి 4,592 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది. తిరుపతి, తిరుమల నీటి అవసరాలకు ఉపయోగపడే తిరుపతిలోని...
అనకాపల్లి దగ్గరలో ఉన్న అచ్యుతాపురం ఫార్మా ఫ్యాక్టరీలో జరిగిన విషాద ఘటనపై వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో 17 మంది మరణించగా, 45 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. Read Also: Ravi Teja 75: అసలు సెట్స్ లో రవితేజకు ఏమైంది? వైయస్ జగన్ ఈ ఘటనపై స్పందిస్తూ, “ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్కొక...
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శుక్రవారం ఉదయం సన్నీ నానా సాహెబ్ వాఘ్చౌరే అనే పూణే కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం వచ్చినట్లు సమాచారం. వారు సుమారు 25 కిలోల బంగారపు ఆభరణాలు ధరించి, తిరుమల శ్రీవారిని VIP బ్రేక్ దర్శనం చేసుకున్నారు. ఈ ఆభరణాల ధర సుమారు 15 కోట్లు ఉంటుందని అంటున్నారు. అయితే, ఈ ఘటనే సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చకు కారణమైంది. Read Also: Ravi Teja 75: అసలు […]
అల్లుఅర్జున్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం సందర్భంగా, అభిమానులను ఉద్దేశించి, తన వ్యక్తిత్వం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. అల్లుఅర్జున్ ఈవెంట్లో మాట్లాడుతూ, “నేను నా అభిమానులను ఎంతో ప్రేమిస్తాను. నేను నా అభిమానులు వల్ల, నా ఆర్మీ ఉండటం చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను” అని పేర్కొన్న...
గత AP ప్రభుత్వంలో ఎగ్ పఫ్ ల మీద తెచ్చిన వివాదం తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. YS జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన అధికారిక కార్యాలయంలో ఎగ్ పఫ్ ల పై భారీగా ఖర్చు పెట్టినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో, ఈ ప్రభుత్వం పఫ్ ల మీద 3.62 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దీనివల్ల ప్రతి సంవత్సరం సగటున 72 లక్షల రూపాయలు ఖర్చయినట్లు అంచనా అంటూ పలు […]
తమిళ ఇండస్ట్రీ కోలివుడ్ లోనే కాక యావత్ భారత దేశంలో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు విజయ్. నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టం అయిన జెండా ఆవిష్కారణకు నాశ్రీకారం చుట్టారు. తన కొత్త రాజకీయ పార్టీ ‘తమిళగ విజేత కలుగమ్’ జెండాను ఆగస్టు 22న ఆవిష్కరించబోతున్న విజయ్, ఇప్పటికే ఈ పేరుతో గత ఫిబ్రవరిలో పార్టీని ప్రకటించాడు. ఈ పార్టీ 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని విజయ్ ప్ర...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేరళలోని వైయనాడ్ జిల్లాలో తీవ్రమైన వరదల కారణంగా సంభవించిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. కేరళ వాయనాడ్ వరదల్లో సుమారుగా 400 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. ఎంతోమంది ఆచూకీ నేటికీ తెలియకుండా పోయింది. కొన్ని ఊళ్ళు నామరూపాలు లేకుండా పోయాయి… ఇంత భీకర వరదలు కేరళ చరిత్రలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అంటుంద...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేక అంశంపై దృష్టి సారించారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టిడిపి) వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న పార్టీ నేతలపై దృష్టి సారించారు. ఇటీవల, కొంతమంది వైసీపీ నేతలు కిలారు రోశయ్య, పెండెం దొరబాబు, మద్దాలి గిరి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీకి వ్యతిరేకంగా ఉండి, మౌనతను కొనసాగిస్తూ, తమ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నవారిపై ఒక కన్నేసి ఉంచారని సమాచారం. Read Also...
పిచ్చి పీక్స్ అనే పదం మన అనేక సందర్భాల్లో వింటాం. నిన్న ఆగష్టు 9న చాలా థియేటర్లలో ఇది కనిపించింది. సాధారణంగా సినిమా థియేటర్లలో అభిమానుల సందడి మామూలు విషయమే. కొంచెం ఉత్సాహం తో డాన్సులు వేస్తూ గోల చేయడం ఎప్పుడూ ఉండేదే. గత కొంతకాలంగా పాత సినిమాలు రి రిలీజ్ చేస్తున్నారు, అభిమానులు కూడా తమ పాత రోజులు నెమరువేసుకుంటూ వీటిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. 2000 తరువాత వారు ఇప్పుడు టీనేజ్ కుర్రకారు […]
కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజలు వివిధ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తున్నారు. మంగళగిరిలో అయన ప్రజలను కలిసి వారి సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం భీమవరం కి చెందిన ఒక అమ్మాయి మిస్సింగ్ కేసును 2 వారాల్లో చేదించేలా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆగష్టు 7వ తేదీన తెలంగాణలో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్...
తారకరత్న… ప్రతీ తెలుగుదేశం కార్యకర్తకు సుపరిచితుడు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున కుప్పకూలి ఎన్నో రోజులు హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతిచెందాడు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయిరెడ్డి కి బంధువు. వేరు వేరు సామాజికవర్గాలు అయినప్పటికీ… అలేఖ్య కు పెళ్ళయ్యి విడాకులు తీసుకున్నా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి తారకరత్న, అలేఖ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. తారకరత్న ఆకస్మిక మృతి...
పిఠాపురం నియోజవర్గంలో కీలక నేత పెండెం దొరబాబు వైస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కూటమి నేతలతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. పిఠాపురం ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన నేత పెండెం దొరబాబు. 2004 లో బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచినా దొరబాబు, అనంతరం 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థి వర్మ పై ఓటమి పాలయ్యారు. తిరిగి 2019 లో వైస్సార్సీపీ కండువా కప్పుకుని టీడీపీ అభ్యర్థి...
రోజా… ఈ పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియా మొత్తానికి తెలుసు రోజా ఎవరనేది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఆమె సినిమాల్లో నటించారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి మంత్రిగా కూడా పనిచేసిన రోజా, గడిచిన 2024 ఎన్నికల్లో తన ప్రత్యర్థి గాలి భానుప్రకాష్ (టీడీపీ) పై 43 వేల పైన ఓట్ల తేడాతో భారీ ఓటమిపాలైయ్యారు. Also Read: NTR Devara Song Trolls: శృతిమించుతున్న చరణ్ ఫ్యా...
శ్రీవారి దర్శనం టిక్కెట్లు బుకింగ్ కోసం మధ్యవర్తులను సంప్రదించవద్దు అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్య వర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది. Read Also: పూరీ జగన్నాథ్ ను కొట్టే డైరెక్టర్ లేడు: హరీశ్ శంకర్ ఇటీవలే వెరిఫికేషన్లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగ...
15 ఏళ్ళ మహా వృక్షం… ఈరోజు నుంచి ఒక చరిత్ర గా మారిపోయింది. ఆగష్టు 5న ఉదయం గోదావరి వరద ఉధృతికి ఈ మహావృక్షం నేలకొరిగింది . 1976 లో వచ్చిన పాడిపంటలు సినిమా నుంచి కొన్నేళ్ల క్రితం వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం వరకు గోదావరి బ్యాక్ డ్రాప్ లో సినిమా నిర్మించినా, ఒక సాంగ్ షూట్ చేసినా ఈ చెట్టు ఉండాల్సిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ చెట్టుకు విడదీయరాని అనుబంధం ఉంది. కే […]