VZM: అమరావతి రాజధాని పేరుతో TDP నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారని YCP జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంతం ఆరోపించారు. శుక్రవారం చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి భూములలో వ్యాపారం చేయడానికి రూ.2 లక్షల కోట్లను బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా ఎందుకు పనికిరాని చోట అమరావతిని ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.