W.G: వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆచంట మండలం కొడమంచిలి గ్రామ సర్పంచ్ సుంకర సీతారాం అన్నారు. ఈ సందర్భంగా శనివారం మండలంలోని కోడేరు గ్రామ కమిటీ నియామకాన్ని ఆయన నియమించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మామిడిశెట్టి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. అనంతరం వారిని అభినందించారు.