CTR: ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తుడా కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ.. హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీఐ మధుసూదన్ హక్కుల పరిరక్షణపై వివరించారు. విద్యార్థులు చైతన్యవంతం కావాలని సూచించారు. ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, హెచ్వోడీ నీరజా పాల్గొన్నారు.