NLR: పామూరు మండలంలోని 12 నీటి వినియోగదారుల సంఘాలకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని నీటి సంఘాలు ఏకగ్రీవమైనట్లు పామూరు తహశీల్దార్ రమణారావు, ఇరిగేషన్ ఏఈఈ సీహెచ్, ప్రసాదులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని సంఘాల అధ్యక్షులు టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారని అన్నారు.