TPT: మార్చి 5వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. జీవకోనలోని విశ్వం స్కూల్లో ఉదయం 9 గంటల నుంచి ఈమేళా జరుగనుంది. హైస్కూల్ టీచర్, ప్రి-ప్రైమరీ టీచర్, హాస్టల్ వార్డెన్, పీఆర్వో, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. వయస్సు 18-35 ఏళ్లు. వేతనం రూ.15,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది.