SKLM: హిరమండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు రెండు మొక్కలను నాటారు. గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పాఠశాల ఆవరణలో దాదాపు 172 మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నట్లు సైన్స్ ఉపాధ్యాయులు డొక్కర ధనుంజయ రావు తెలిపారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని.. అందరి చేత నాటించాలన్నారు.