GNTR: వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు రైతుల సమస్యలు, ధాన్యం సేకరణపై గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల తరఫున నినదించే కార్యక్రమం బుధవారం మేడికొండూరు మండలంలోని జంగంగుంట్లపాలెం గ్రామంలో నిర్వహించారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.