కృష్ణా: పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో రైతులకు కూటమి ప్రభుత్వం జారీ చేసిన189 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మంగళవారం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 21 నెలల్లో రైతుల ప్రగతి ద్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వంలో నేతలు రైతుల పాసుపుస్తకాలపై సొంత ఫోటోలను ముద్రించారని విమర్శించారు.