TPT: పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సాగునీటి సంఘ ఎన్నికల సందర్భంగా టీడీపీ గూడూరు నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాబోయే ఏ ఎన్నికలైనా టీడీపీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు.