ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఆన్లైన్లో కొన్ని పేపర్లలో తప్పుడు రాతలు రాయడం తగదని అన్నారు. ప్రజలు వీటిని నమ్మవద్దని కోరారు.