TPT: తిరుపతిలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ స్థాపన, అభివృద్ధిపై నాయకులు ప్రసంగించారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో 16 వార్డుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.