W.G: పెనుమంట్రలో సోమవారం ఎన్సీడీ 4.0 కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివిధ వ్యాధుల లక్షణాలపై అవగాహన కల్పించారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే సంప్రదించాలని ఏఎన్ఎంలు భాగ్య కుమారి గ్రామస్థులకు సూచించారు.