KNL: రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని జిల్లా ఇంఛార్జ్ మంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. నంద్యాల కలెక్టరేట్లోని సెంచునరీ హాల్లో జిల్లా అభివృద్ధి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వల్లే డామేజ్ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో ఏపీని గాడిన పెట్టామన్నారు.