KRNL: మాజీ సీఎం వైఎస్ జగన్ కర్నూలు శివారులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన నగరంలోని GRC కన్వెన్షన్లో జరిగే YCP నేత తేర్నేకల్ సురేందర్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ వేడుకలకు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం కర్నూలు నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.