ELR: ప్రజలు పోగొట్టుకున్నసెల్ఫోన్లను రికవరీ చేసేందుకు ఏలూరు రూరల్ పోలీసులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఇటీవల ప్రజలు పోగొట్టుకున్న 25 సెల్ఫోన్లను ఎస్సై నాగబాబు ఆధ్వర్యంలో రికవరి చేశారు. ఆదివారం బాధితుల వారి ఇళ్ల వద్దకు స్వయాన ఎస్సై నాగబాబు వెళ్లి సెల్ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎస్సైను అభినందించారు.