KRNL: మంత్రాలయం సీఐ రామాంజులు సాధారణ బదిలీల్లో భాగంగా ఇవాళ పులివెందుల ట్రాఫిక్ సీఐగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కర్నూలు వీఆర్లో ఉన్న దస్తగిరి బాబును మంత్రాలయం సీఐగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా నియమితులైన దస్తగిరి బాబు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.