ATP. అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు నాయుడుకు MLA జేసీ అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. సోమవారం యాడికిలో సీఎంను కలిసిన వారు.. బుద్ధుడి విగ్రహంతో కూడిన ప్రత్యేక అమరావతి లోగోను బహూకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలను సీఎం అభినందించారు.