W.G: నరసాపురం మండలం కొప్పర్రులో శ్రీ సీతారామ స్వామి ఆలయ ఛైర్మన్గా పోలిశెట్టి గణేశ్వరరావును నియమించినట్లు ఈవో రామచంద్రరావు తెలిపారు. ఆయనతో పాటు సీహెచ్ అప్పారావు, ఆర్.శ్రీను, డి.గంగమ్మ, ఆర్.నాగలక్ష్మి, ఎ.వీర వెంకట సత్యనారాయణ, డి.రామ లక్ష్మి, ఎం.వెంకటసత్యనారాయణ పాలకవర్గ సభ్యులుగా ఇవాళ నియమితులయ్యారు. కొత్త కమిటీని పలువురు అభినందించారు.