CTR: చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరపాలక, పట్టణాభివృద్ధి సంస్థల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మంత్రి వివరించారు. పురపాలక పన్నుల వసూళ్లపై దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.