NLR: కోవూరు నియోజకవర్గంలో అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులకు ఇంటి స్థలం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని ఆమె నివాసంలోఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈనెల 30న ఆఖరి గడువు ఈ లోపు సర్వేను పూర్తి చేయాలన్నారు.