W.G: అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా)16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆకివీడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జవహర్ పేటలో ఐద్వా జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు 3సం.లకు ఒకసారి మహాసభలు జరుగుతాయన్నారు.