E.G: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు టాస్క్ ఫోర్స్, కార్మిక శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బాల కార్మికుల తనిఖీ, విముక్తి దళంను అడిషనల్ ఎస్పీ ఎన్. మురళీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. బాల కార్మికులను గుర్తించి వారిని చదివిస్తామన్నారు.