BPT: పల్నాడు జిల్లాలో జాతీయస్థాయి గట్కా ఛాంపియన్ షిప్ పోటీలలో సంతమాగులూరు మండలంలోని వెలలచెరువు ఎల్ఈ పాఠశాల విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. ఐదో తరగతి విద్యార్థి కరిముల్లా బంగారు పతకం సాధించగా.. రజిత, రెహమాన్ కాంస్య పథకం సాధించారు. నాలుగు తరగతి విద్యార్థులు తన్వీర్ అబ్దుల్ సాదిక్ కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు.