PPM: దివ్యాంగుల ఆర్థిక స్వాలంబన కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. దివ్యాంగ శక్తి పథకాన్ని జెండా ఊపి ప్రారంభించి, ఈ పథకం ద్వారా విద్య, ఉపాధి, వైద్య సేవలకు ప్రయాణం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆర్టీసీ సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు.