CTR: నగర పరిధిలో కేటాయించిన 11 బార్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ & అధికారి శ్రీనివాస్ తెలిపారు. 30వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని DRDA సమావేశ మందిరంలో లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపు జరుగుతుందన్నారు. కాగా, సందేహాలు ఉంటే జిల్లా ప్రొహిబిషన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.