కర్నూలు పట్టణంలోని గణేష్ నగర్ కాలనీలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. ఆయన తన గన్మెన్ మద్దిలేటి కుమార్తె వివాహ ముహూర్తం వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహ వేడుకలో ఆయన వెంట స్థానిక నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.