ATP: హీరో నందమూరి బాలకృష్ణను అనంతపురానికి చెందిన ఆయన వీరాభిమాని జగన్ కలిశారు. బాలయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. తమ అభిమాన హీరోకు దేశంలోని అత్యున్నత పురస్కారం రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. బాలయ్యకు వైద్య సేవల్లోనూ అవార్డు వరించాలని ఆకాంక్షించారు.