KRNL: ఆదోని జిల్లాకోసం ఈ నెల 12 నుండి మంత్రాలయంలో ప్రారంభం కానున్న రిలే నిరాహార దీక్షలకు YCP మద్దతు ప్రకటించాలని BSS, JAC నాయకులు స్వామినాథం, ఆదము నాయకులు విజ్ఞప్తి చేశారు. వారు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ప్రజా సౌలభ్యం కోసం ఆదోని జిల్లా సాధన కోసం జరుగుతున్న ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు.